నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 1వ డివిజన్లో ఆదివార�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి మారుతీ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Yadagirigutta | యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి(Laxminarasimha Swamy) ఆలయానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్(Mla Viveka) భారీ విరాళాన్ని(Donation) అందజేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ధరణిపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోయిందని, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్కు వెళ్తే ప్రజలు ఆయనను బట్టలిప్పి కొడుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించ�
వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశప్రజలు కోరుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన
రాబోయే వర్షాకాలం నాటికి ఎస్ఎన్డీపీ పనులను పూర్తిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆయా శాఖల అధికారులు, ఏజెన్సీల ఆదేశించారు. నియోజకవర్గంలో రూ. 149 కోట్ల వ్యయంతో నడుస్తున్న ఎస్ఎన్డీపీ
స్వాతంత్య్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్రాజులు అన్నార
పేదప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్వహించేది ప్రజాదర్బార్ కాదని, అది పొలిటికల్ దర్బార్ అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గవర్నర్ ప్రజా దర్బార్కు తాము జవాబుదారీ కాదని, ప్రజలకే తాము జవాబుదా�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. లేదంటే వ్యాఖ్యలపై ప్రభుత్వమే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోదని స్పష్టం చేశార�