కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు
జైపూర్ మండలం ఇందారం గోదావరిబ్రిడ్జివద్ద వినాయక నిమజ్ఞనానికి ఏర్పాట్లు చేయగా, ఆదివారం రామగుండం కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఇక్కడ రామగుం డం మున్సిపాలిటీ, సింగరేణి సంస్థ అన్ని రకాల ఏర్పాట్లు చేసి
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. గురువారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 62 మందికి కల్యాణ లక్�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల పథకాలను ఇంకెప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ సర్కారును ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. బుధవారం వాంకిడి తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రియా�
బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత పదేండ్లలో వ్యక్తిగతంగా, మంత్రిగా వేల మంది కి అనేక సందర్భాల్లో తనకు తోచిన సాయం, సహకారం అందించారు. ఈ నేపథ్యంలో కొందరు రాఖీ పండుగను పురస్కరించుకొని సోమవా రం బం�
అన్నభావుసాఠే ఆశయ సాధనకు కృషి చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలో భారత సాహిత్య రత్న డాక్టర్ అన్న భావుసాఠే 14వ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి నివాళులర
తెలంగాణ స్వరాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ అందించిన సేవలు చిరస్మరణీయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆచార్య జయశంకర్ జయంతిని నిర్�
తాము సభలో నాలుగున్నర గంటలు నిలబడితే సీఎం, అధికారపక్ష సభ్యులు రాక్షసానందం పొందారని, తమ ఇంటి ఆడబిడ్డలకు అలా జరిగితే అలాగే ప్రవర్తిస్తారా? అని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల�
ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెకులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఇప్పటి వరకు ఆసిఫాబాద్ నియోజకవర్గానికి నయా పైసా ఇవ్వలేదని, కేంద్రం నుం చి వచ్చిన నిధులను కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు కినక యాదవ్రావ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. యాదవ్రావ్ ఇటీవల మరణించగా బుధవారం ఆయన కుటుంబాన్ని మండలంలోని పారా గ్రామంల�
Telangana | బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజ�
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క ఆదివారం జిల్లాలో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు చేసిన సం�