కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఇస్తామని ప్రకటించిన తులం బంగారం ఏమైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గాదిగూడ మండల కేంద్రంలోని రైతువేదికలో 40 మంది లబ్ధిదారులకు కల్య
ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులు పంపిణీ చేశారు.
వచ్చే వానకాలంలోగా ఆసిఫాబాద్ మండలంలోని గుండి వంతెనను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. గుండి వంతెన నిర్మాణం కోసం గత సర్కారులో రూ.8.50 కో�
మండలంలోని మహగాం శివాలయం సామూహిక వివాహాలకు వేదికైంది. గురువారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో 15 జంటలకు అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించారు. యేటా నిర్వహిస్తున్నట్లే ఈ యేడాది కూడా ఉచితంగా మంగళ
సరస్వతీ శిశు మందిరాలు సంస్కృతికి నిలయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, శిశు మందిర్ విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్రం సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి పేరొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స�
ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవలక్ష్మి పుట్టిన రోజు వేడుక లు గురువారం ఘనంగా నిర్వహించారు. జి ల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో కోవ లక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్ర త్యేక పూజలు చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలేశ్వరాలయ సమీపంలో ఉత్తర వాహిని పెద్దవాగు వద్ద నర్మదా, సరస్వతీ పుషర ఘాట్లను స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావుతో క�
‘కలెక్టరేట్ కార్యాలయం ప్రజల కోసమా.. పోలీసుల కోసమా ?’ అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. ప్రజా సమస్యలు కలెక్టర్ను కలిసి చెప్పుకోవడానికి వస్తే అడ్డుకోవడం ఏమిటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం
ఉత్తూర్పేటలో కొలువైన ధర్మరాజు, పోతురాజు జాతర గురువారం ప్రారంభం కాగా భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఏఎస�
దశాబ్దాల చరిత్ర గల ఖాందేవుడి మహిమ చాలా గొప్పదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదిలాబా ద్ జిల్లా నార్నూర్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ ఖాందే వ్ జాతర మహాపూజతో మంగళశారం వైభవంగా ప్రారంభమైంది. మంగళ�
కేసీఆర్ హయాంలో ఎంతగానో అభివృద్ధి చెందిన ఆదివాసీ గూడేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధికి దూరమై ఆగమయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో విమర్శించారు.
విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం తన నివాసంలో ఎస్టీయూ 2025 డైరీ, క్యాలెండర్ను సంఘం నాయకులతో కలిసి ఆవిషరించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్య�