కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్లో రుసుములు విధించకుండా.. పూర్తి ఉచిత�
మహిళల అభ్యున్నతితోనే దేశం ప్రగతి సాధిస్తుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహి�
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కల్యాణ లక్ష్మి చెకులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద యువతుల పెళ్లిళ్లకు అండగా నిలిచేందుకు కల్యా�
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ హేమంత్ బోరడే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి�
గంగాపూర్ గ్రామ శివారులో కొలువైన బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమై.. ఆదివారంతో ముసిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి వారికి మొక్కులు తీర్చు
పూలాజీ బాబా బాటలో నడవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామం లో ఈ నెల 27,28న సద్గురు పూలాజీ బాబా ధ్యానకేంద్రం 10వ వార్షికోత్సవం నిర్వహించనుండగా, అందుకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం
చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా చేయూతనిద్దామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభకు రేవంత్ సీఎం హోదాలో వచ్చి కేవలం రూ.కోటి మంజూరు చేసి, సభకు మాత్రం రూ.5 కోట్లు దుబారా చేశారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. 2014లో మొదటిసారి సీఎం హోదాలో వచ్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మంచిర్యాల యువ నాయకుడు విజిత్ రావు పుష్పగుచ్ఛం అందించ
ప్రజా పాలనా సౌలభ్యం కోసమే కొత్త జీపీ భవనాలను ప్రారంభిస్తున్నట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని కంచన్పల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన జీపీ భవనాన్ని బుధవారం ప్రారంభించారు.
బైక్పై బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా.. కంటైనర్ ఢీకొట్టడంతో తల్లీ కొడుకులు మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్పోస్టు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద తీవ్రగాయాలతో బయటపడగా,
ఈ నెల 29న గడలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని డోంగుర్గాంలోగల నా గేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించే పూజా మహోత్సవాల కరపత్రాలను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, గడలపల్లి సర్పంచ్ మడా�