ఆసిఫాబాద్, ఫిబ్రవరి9 : మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారిని ఆదుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం ప్లకార్డులు పట్టుకొని ఆటోలో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లా రు. పార్టీ ఆదేశాల మేరకు ఆటో కార్మికులకు అండగా నిలుస్తామని, వారి పక్షాన పోరాటం చేస్తామని కోవలక్ష్మి తెలిపారు.