TSARDU JAC : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి కోల్పోయిన ఆటోవాలాలు భారీ ధర్నాకు సిద్ధమవుతున్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు చేయాలనే డిమాండ్లతో డిసెంబర్ 9 మంగళవారం ధర్నా చేయాలని సంకల్పించారు
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.2,072 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు.
TGSRTC | ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అప్పుల ఊబిలోకి నెట్టివేస్తోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, ఈదురు వెంకన్న ఆరోపించారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా జారీ చేసి
‘సీఎం సాబ్.. జర గా ఆడోళ్లకు ఇత్తమన్న రూ.2500 మహాలక్ష్మి పథకం పైసలు ఇయ్యరాదు.. పండగకు బోనాలు చూద్దామని నేను పోతే, బోనం ఎత్తున్న మహిళలు నా దగ్గరికి వచ్చి మాకిచ్చిన హామీ ఏమైంది అని అడుగుతున్నరు’ అని కాంగ్రెస్ ఇ�
‘మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో మా బతుకులు ఆగమవుతు న్నయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినంక ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేయడంతో ఇబ్
రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల గిరాకీలు లేక అప్పుల ఊబిలోకి కూరుకపోతున్నారు.
అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్కు వాటి అమలు సాధ్యం కాదని ముందునుంచే తెలుసు. అందుకే ఆ అపకీర్తి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంచుకుంది.
గౌలిగూడ తాకట్టుపై సర్కారు స్పష్టత నివ్వాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. మహాలక్ష్మి పథకం కింద టీజీఎస్ ఆర్టీసీకి సర్కార్ ఇచ్చిన నిధు�
KTR | మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. పోస్టాఫీస్లో ఖాతా ఉంటేనే రూ.2500 జమ చేస్తారనే ఓ వార్త సామాజిక మాధ్య�
Auto workers | ఆర్టీసీ బస్సులో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో యూనియన్ అధ్యక్షుడు మహమ్మద్ పాషా తెలిపారు.
గ్రామీణ ప్రాంత మహిళలపై ఆర్టీసీ చిన్నచూపు చూస్తున్నది. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి దూరం చేస్తున్నది. చొప్పదండి మండలంలో తొమ్మిది గ్రామాలకు ఆర్టీసీ సేవలను నిలిపివేయగా, ప్రజలు, కాలేజీలకు వె�
ఈ నెల 27న హైదరాబాద్లో నిర్వహించనున్న ఆటో డ్రైవర్ల ఆకలి కేక మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఆటో జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేశ్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆటో యూన
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నామమాత్రంగా మారుతున్నాయి. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోగా, ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్భాటంగా ప్రకటించిన మహాలక్ష్మీ పథకం ప్రచ