కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మీ పథకం కింద నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి 30 నెలలు దాటినా వాటి ఊసెత్తడం లేదని, అలాంటి ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎ�
Free Bus | ‘సీఎం గారూ ఫ్రీ బస్సు తీసేయండి.. ఉచిత బస్సుతో ప్రాణాలు పోతున్నయి..రేవంతన్న అభిమానిగా.. కాంగ్రెస్ కార్యకర్తగా చెబుతున్నా కనీసం హాఫ్ టికెట్ అయినా పెట్టండి’ అంటూ ఓ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేసిం
‘మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద రూ.2,500 ఎప్పుడిస్తావు సీఎం రేవంత్రెడ్డి’ అంటూ మహిళలు నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో సోమవారం వట సావిత్రీ పౌర్ణమి సందర్భంగా వట వృక్షానికి పూజలు చేస
ఆదివారం నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ దిగజారుడుతనానికి, ఆయన పరిపాలనా వైఫల్యాలకు నిదర్శనమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత పీ సబితాఇంద్ర�
ఈ ఏడాది రూ.241.37 కోట్లతో సుమారు 680 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్టు ఆర్టీసీ తన ప్రణాళికలో పేర్కొన్నది. ఇందులో పాత బస్సుల స్థానంలో 413, అగ్మెంటేషన్(విస్తరణ) కోసం 267 బస్సులు కొంటామని చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ.. ఆటో డ్రైవర్లు భారీ నిరసనకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మహాలక్ష్మి పథకానికి క్రమంగా మంగళం పాడుతున్నది. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే వంట గ్యాస్, ప్రతి మహిళకూ రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని కాం�
TGSRTC | ప్రజారవాణాలో అత్యంత కీలకమైన ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా నిర్వీర్యం చేస్తున్నది. కొత్త బస్సులు కొనకుండా, కొత్తగా బస్స్టేషన్లు నిర్మించకుండా ప్రైవేట్పరం చేసే కుట్రలో భాగంగా ఒక్క రూపా
‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ అంటూ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘మహాలక్ష్మి’ పథకం.. ఆ మహిళలనే ఇబ్బంది పెడుతున్నది. గతంలో రోడ్ల పక్కన చేయి ఎత్తితే బస్సులు ఆపినా.. ఇప్పుడు స్టాప్ ఉన్న చోట కూడా కొన�
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ నాటి సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.
మహాలక్ష్మి పథకానికి సంబంధించి జీరో టికెట్ డబ్బులు రూ.2,072 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి ఉందని, ఈ సొమ్మును చెల్లించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చ�
Mahalakshmi Scheme | మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ఆర్టీసీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.
TSARDU JAC : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి కోల్పోయిన ఆటోవాలాలు భారీ ధర్నాకు సిద్ధమవుతున్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు చేయాలనే డిమాండ్లతో డిసెంబర్ 9 మంగళవారం ధర్నా చేయాలని సంకల్పించారు
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.2,072 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు.