తెలంగాణలో ఒక్కో ఆడబిడ్డ బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 2,500 చొప్పున జమ అవుతుందట. ‘మహాలక్ష్మి పథకం’ కింద రేవంత్ ప్రభుత్వమే ఈ ఆర్థిక సాయం చేస్తుందట. ఏమిటీ ఆశ్చర్యంగా ఉందా? మా అకౌంట్లో డబ్బు ఎప్పుడు జమైందంటూ షాక్ �
తెలుగు రాష్ర్టాల్లోని ప్రముఖ పర్వదినమైన సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణం కష్టమనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదాయం గణనీయంగా ఉన్నప్పటికీ అందుకు తగిన విధంగా సర్వీసులు ఉండడ�
MLC Kavitha | ‘కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాది భయపడే బ్లడ్ కాదు. భయపెట్టే బ్లడ్..’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానిం�
సరిపడా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో గ్రేటర్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు సంతకాల సేకరణ చేసి ఆర్టీసీ అధికారుల�
MLC Kavitha | అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంటపడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు.
విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా దసరా పండుగకు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. తెలంగాణలో పెద్ద పండుగైన విజయదశమికి ఆర్టీసీ సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో సొ�
రాష్ట్రంలో అతి పెద్దదైన దసరా పండుగ నేపథ్యంలో నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పోయేవారి సంఖ్య అధికమైంది.
కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల జీవనం ఆగమ్యగోచరంగా మారింది. చాలామంది డ్రైవర్ల కుటుంబాలకు పూట గడవడమే కష్టమైంది. మహాలక్ష్మి పథకం అనంతరం ఆటోలకు గిరాకీ లేక.. ప్రభుత్వం పట్టించుకోక అరిగోస తీస్తున్నారు.
ఆర్టీసీకి అద్దె బస్సులతో ప్రమాదం పొంచి ఉన్నదని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక సొంత బస్సులను కొనుగోలు చేయకుండా అద్దె బస్సులను ప్రవేశపెట్టడం వారి అనుమానాలకు బలం చేకూర�
కాంగ్రెస్ పార్టీకి చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు ఊహించని షాక్ తగిలింది. మోత్కూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు స్థానిక ఎంపీడీవో కార్యాయంలో సోమవారం ఆయన కల్యాణలక్�
ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకం పురుషులకు కష్టాలు తెచ్చిపెట్టిందా..? ప్రయాణం కోసం వారు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తున్నదా..? ఫలితంగానే ఆర్టీసీలో ప్రయాణించే మగవాళ్ల రేషియో తగ్గిందా.
ఆర్టీసీలో డ్రైవర్ డ్యూటీ 8 గంటలే.. సిబ్బంది కొరత కారణం గా ఒకొకరు సుమారు 14 గంటలపాటు పనిచేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. ఇదే దశలో ముందుచూపు లేకుండా రాష్ట్ర సర్కారు అమలుచేసిన మహాలక్ష్మి పథ�
మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయా ణం వెసులుబాటు కల్పించిన టీజీఎస్ఆర్టీసీ.. అవకాశం దొరికినప్పుడుల్లా ఇతర ప్రయాణికులను దోచుకుంటున్నట్టు తెలుస్తున్నది.