Auto workers | ఆర్టీసీ బస్సులో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో యూనియన్ అధ్యక్షుడు మహమ్మద్ పాషా తెలిపారు.
అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని ఆటో కార్మికులు ఆగ్రహించారు. హామీలు అమలు చేయడం చేతగాకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగిపోవాలని హితవుపలికార
ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంపై ఆటో కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో కార్మికులకు అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించు�
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 142 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో ఆర్థికంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు సీఎం రేవంత్ రె�
సమాజం అవసాన దశలో ఉన్నప్పుడు సమాజాన్ని చైతన్యం చేసేది మేధావులు. అలాంటి మేధావులు మౌనంగా ఉంటే సమాజాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే బాధ్యత మేధావులపై ఉంటుంది. కానీ నేటి ప్రభుత్వం అన్ని �
తెలంగాణలో పుష్ప వైల్డ్ ఫైర్ హైడ్రామాకు తెరపడింది. రాష్ట్రంలో ఆ సినిమా ఏ స్థాయిలో ఆడిందో తెలియదు కానీ, మూడు వారాల పాటు రాజకీయ రచ్చ మాత్రం కావాల్సినంత జరిగింది. పుష్ప ఫైర్లో రాష్ట్రంలోని అన్ని సమస్యలు క�
ఆటో డ్రైవర్లపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆటో కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగించారు. ఆటో యూనియన్ నాయకులు, డ్ర
ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఆటోకార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ చేపట్టాలని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు.
అధికారంలోకి వస్తే ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది అవుతున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం ఆటో కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12 రోజులపాటు నిరసనలు చేపట్టాలని నిర్ణ�
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో అన్ని విధాల నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మణుగూరు సు�
కాంగ్రెస్ది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఆదివారం వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో ఆటో కార్మిక నాయకులతో కలిసి మాట్లాడారు.
గత ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ విమర్శి�