కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య హెచ్చరించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకాన్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. హోంగార్డులు, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులకు వర్తింపజేసే రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్�
ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బుధవారం చేపట్టనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆటోడ్రైవర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం పిలుపు�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు మొండి చేయిచ్చింది. ఏటా ఆర్థికసాయం అందజేస్తానన్న ప్రభు త్వం.. దానికోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి తమను నమ్మించి మోసం చేసిందని ఆటో
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటోవాలాల బతుకులపై గ ట్టి దెబ్బ కొట్టింది. కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. దినదిన గండం నూరేండ్ల ఆయుష్�
కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం’తో ఆటోడ్రైవర్ల బతుకు ఆగమైంది. ఆటో ఎక్కేవారు లేక గిరాకీలు తగ్గిపోయి ఉపాధి కోల్పోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. మొన్నటిదాకా నాలుగైదు ట్రిప్పులు కొట్టి సం
‘కాంగ్రెస్ అంటేనే మోసం... కష్టాలు అనే మాటకు నిదర్శనం.. మన కళ్ల ముందే ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయి’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఆటో కార్మికుల�
సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కదం తొక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడా�
జిల్లాలోని మండల కేంద్రాల్లో ఆటో కార్మికులు, యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ను పాటించి, రాస్తారోకో చేశారు.
ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు తమ వాహనాలను నిలిపివేసి కదం తొక్కారు.
ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఆటో డ్రైవర్లకు శరాఘాతంగా మారితే, ఆర్థికసాయంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవడం వారికి ప్రాణ సంకటంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వారి జీవితాలను దారు�
తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజేందర్ ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులు మంగళవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇంటింటికీ చెత్త సేకరణ చేసే స్వచ్ఛ ఆటో టిప్పర్ కార