ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. పెరిగిన డీజిల్ ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న తమపై ప్రభుత్వ నిర్ణయం మూలి�
‘మా కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారు.. మా పొట్ట కొడితే ఇంట్లోని మహిళలకు కన్నీరే మిగులుతుంది’ అని తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు.
కొత్త రేషన్కార్డులు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికుల బతుకు దుర్భరంగా మారిందని, వారిని ఆదుకోవాలని సూచించారు.
ఆటో కార్మికులు పోరుబాట పట్టారు. ఇప్పటికే పలు సంఘాలు వివిధ కార్యక్రమాలకు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి మా పొట్ట కొట్టిందం�
Auto workers | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటో కార్మికుల (Auto workers ) పొట్టకొట్టిందని ఆరోపిస్తూ తెలంగాణలోని పలు జిల్లాలో ఆటో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్ర యాణ పథకాన్ని అమలుచేస్తే ఆటో కార్మికుల బతుకుదెరువు ఎలా? అని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట( Yadagirigutta)లో కొండపైకి ఆటోలను అనుమతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) ప్రకటించడంతో ఆటో కార్మికులు( Auto workers) హర్షం వ్యక్తం చ�
కార్మికులకు అండగా, తోడుగా ఉంటానని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మేడే సందర్భంగా సోమవారం ఆయన స్టేషన్రోడ్డు ఎస్2 సెంటర్లోని ఆటో కార్మికుల అడ్డా వద్ద కార్పొరేటర్ గందె కల్పన ఆధ్వర్యంలో జ�