రామగుండం నియోజకవర్గంలో ధర్మమే గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్బెల్ట్ కార్మికులందరూ కార్మిక పక్షపాతి అయిన సీఎం కేసీఆర్కే మద్దతిచ్చారని పేర్
‘అసెంబ్లీ ఎన్నికల అంఖం అఖరు దశకు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపారు. రౌడీషీటర్లు, మాజీ నక్సల్స్ ముసుగులోని గుండాలను తనను అంతమొందించేందుకు యత్నిస్తున్నారు.
కాంగ్రెస్కు ఓటేస్తే పేదలకు కన్నీళ్లేనని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తూ పేదల పాలిట ఆశాజ్యోతిగా సీఎం కేసీఆర్�
సింగరేణి అంటే తెలంగాణకు అన్నం పెట్టిన తల్లి అని, మన కొంగుబంగారమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. సంస్థను కాపాడుకోవడంతోపాటు మరింత విస్తరించుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజ�
కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు చేసిందేమీలేదని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ విమర్శించారు. ఈ నెల గోదావరిఖనిలోని స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న �
హస్తం గుర్తుకు ఓటేస్తే పల్లెల్లో కటిక చీకట్లు అలుముకుంటాయి రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు గ్యారెంటీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రం అల్లకల్లోల మవుతుందని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. పథకాలు తెచ్చిందేవరో..అభివృద్ధి చేసిందేవరో ప్రజలు ఆలోచించాలని కోరారు.
‘యాభై ఏండ్ల పాలనలో మన బతుకులను ఆగం చేసిన కాంగ్రెస్ను తరిమికొట్టండి..తొమ్మిదిన్నరేండ్ల పాలనలో వెలుగులు నింపిన బీఆర్ఎస్ను ఆదరించండి’ అంటూ రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకం టి చందర్ ప్రజ�
గోదావరిఖని చౌరస్తా వద్ద ఈ నెల 18న శనివారం మంత్రి కేటీఆర్ రోడ్షోను ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఖనిలోని పార్టీ కార్�
నాలుగున్నరేండ్లు కనుమరుగైన కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు రాగానే అబద్ధపు హామీలు ఇస్తూ ఆపద మొక్కులతో ప్రజల ముందుకు వస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. ప్రజల
వైఎస్సార్టీపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి జిమ్మిబాబు ఆ పార్టీని వీడారు. బుధవారం హైదరబాద్లోని ప్రగతి భవన్లో రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీలోకి చేరారు.
స్వరాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవం ఇచ్చి ఆదరించారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. చెరువులపై హక్కులు కల్పించి, ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చే
‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు.. ఆ పార్టీది అంతా మోసపు చరిత్రే..వారికి ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయి’ అంటూ రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ విరుచుకుపడ్డారు.