స్వరాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవం ఇచ్చి ఆదరించారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. చెరువులపై హక్కులు కల్పించి, ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చే
‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు.. ఆ పార్టీది అంతా మోసపు చరిత్రే..వారికి ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయి’ అంటూ రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ విరుచుకుపడ్డారు.
కార్మికుడి బిడ్డగా.. మీ కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా సింగరేణి కార్మికులకు ఉండగా ఉంటానని, కష్టాల్లో కన్నీళ్లను తుడుస్తానని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ భరోసాఇచ్చారు.
రామగుండం ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలకు భరోసాఇచ్చారు. మెడికల్ కాలేజీ తెచ్చి, నియోజకవర్గాన్ని రూ. 500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పార
కాంగ్రెస్ను గెలిపిస్తే గుండారాజ్ పాలన వస్తుంది..బీఆర్ఎస్ను గెలిపిస్తే సంక్షేమ రాజ్యం వస్తుంది..ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.’ అంటూ రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ సూచించారు. �
‘అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ సింగరేణి కార్మికులను ఆగం చేసింది. వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టింది.. ఇప్పుడు ఓట్ల కోసం ప్రజలు ఆ పార్టీ నాయకుల దుర్మార్గుల మాటలు నమ్మద్దు’ అంటూ రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎ
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషి ఫలించింది. రామగుండం కార్పొరేషన్కు నిధుల వరదపారింది. నగర ప్రజలకు చందర్, ఇచ్చిన మాట మేరకు అలుపెరుగని పోరాటం చేసి మరీ రూ.100 కోట్ల నిధులు సాధించారు.
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టి రోజు సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి అరుదైన కానుక ఇచ్చారు. మంత్రి కేటీఆర్ జన్మదినం గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఇంటిని నిర్మించి ఇచ్చారు. శనివారం వారితో గృహప్
రాష్ర్టానికి సీఎం కేసీఆరే రక్ష అని, ఆయనే మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రమాదమని సూచించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం గోదావరిఖని మా�
రామగుండం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గురువారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి కృతజ్�