ప్రగతిలో పరుగులు తీస్తున్న రామగుండానికి నిధుల వరద పారింది. ఎమ్మెల్యే చందర్ కృషి ఫలించింది. గత మే నెల 8న నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.50కోట్లు మంజూరు చే�
మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిని చాటారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్' కింద ఎంతో మందికి సాయమందించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రెండు నిరుప�
‘కాంగ్రెస్ అంటేనే కటిక చీకటి. వారి పాలనలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ షాక్తో మరణాలు’ అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ అంటే 3 పంటలు. 24 గంటల కరెంట్' అని వ్యాఖ్యా
Mla Chander | తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్( CM KCR ) ప్రత్యేక శ్రద్ధ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్(Mla Koruganti Chander) అన్నారు.
సమైక్య పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపురించిందని, వారి పాలనలో అంధకారం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు.
రామగుండం నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎంను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా
‘తెలంగాణ అమరవీరులకు జోహార్. మీ త్యాగాలను వృథా కానీయం. 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో శ్వాసగా మీరు బతికే ఉన్నరు. మీ త్యాగంతోనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం. మీ కుటుంబాలను గ�
‘రామగుండం ప్రజల సేవ కోసమే ఈ జీవితం. నా చివరి శ్వాస వరకు వారి వెంటే ఉంట. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుత’ అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చి రామగుండం నవ నిర్మాణ సభన�
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద పోలీసు భవనాలు నిర్మించలేదు. ఈ సందర్భంగా స్థానిక వాసిగా సీఎం కేసీఆర్కు నా కృతజ్ఞతలు. ఇప్పటికీ సింగరేణి, ఎన్టీపీసీ సహకారంతో 3.60 కోట్లతో గోదావరిఖని మోడల్ వన్టౌన్ పోలీస్�
రామగుండం నియోజకవర్గంలో రెండు నెలల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. తాను అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత అది సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల
ప్రగతి ప్రదాత, మంత్రి కేటీఆర్ సభకు జనప్రవాహం పోటెత్తింది. ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం నిర్వహించిన నవ నిర్మాణ సభకు ఇటు సింగరేణి కార్మికులు, అటు నియోజకవర్గ ప్రజానీకం ఉప్పెనలా తరలివచ్చింది.
KTR | పెద్దపల్లి : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుడం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర పోలీసు హౌసింగ్బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం ఎమ్మెల్యే కోర�