తెలంగాణ రాష్ట్ర సర్కారు అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. రామగుండం మున్సిపల్ కార�
Jeevan reddy | ప్రధాని మోదీపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy)ఫైర్ అయ్యారు. ఈ దేశానికి పట్టిన శని ప్రధాని మోదీ అని విమర్శించారు. ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ వేషం వేస్తారని ఎద్దేవా చేశారు. వారసత్వ రాజకీయాలకు అడ్డా
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అబద్ధాపు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని, రాబోయే రోజుల్లో బీజేపీకి పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా శాఖ టీఆర్ఎస్ అధ్యక్
మాతృమూర్తుల దినోత్సవం(మదర్స్ డే) సందర్భంగా ఆదివారం రామగుండంలోని గోదావరిఖని జవహర్లాల్ స్టేడియంలో 2022 మంది మాతృమూర్తుల పాదపూజ మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది