తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి.. ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసి పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నది. విడతలవారీగా హారితహారం కార్యక్రమంలో జిల్లా యంత్రాంగంతో మ
సంపూర్ణ ఆరోగ్యానికి మొక్కలే మూలమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అంతే బాధ్యతగా వాటిని నాటిన సంరక్షించాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజనులు సర్పంచ్లుగా, వార్డు సభ్యుల
వైద్యరంగంలో సీఎం కేసీఆర్ నూతన ఒరవడి సృష్టిస్తున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామాల్లోనూ నాణ్యమైన సర్కారు వైద్యం అందుతోందని అన్నారు.
తెలంగాణలోని ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని బైపాస్రోడ్లో గల టీసీవీ ఫ
సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేర్చినది బీఆర�
రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. గురువారం రాత�
బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా అధికారులు అదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాను రాష్�
రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆదివారం వరకు తొమ్మిది మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామ
తెలంగాణ ప్రభుత్వం గూడు లేని పేదల కోసం జాగను చూసి డబుల్ బెడ్ రూం ఇంటిని నిర్మించి ఇస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్ర�
సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్గా ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎ
పాలేరులో అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగింది. ఏడాది కాలంలోనే నియోజకవర్గానికి మత్స్య, నర్సింగ్, జేఎన్టీయూ కాలేజీలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది. అనేక జాతీయ రహదారుల కూడలిగా ఖమ్మం రూరల్ మండలం అవతర