బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితలయ్యే ఇతర పార్టీలకు చెందిన వారు గులాబీ గూటికి వస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు.
రాబోయే ఎన్నికల్లో పాలేరులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని సాయిగణేష్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60వ డివిజన్ రామన్నపేట కాల�
ఎవరు వచ్చినా మనకు ఏమీ ఇబ్బందిలేదని.. వచ్చిన వాళ్లు మాటలు చెబుతారు మళ్లీ కనపడరు.. పాలేరు నియోజకవర్గంలో మీ బిడ్డగా చెప్పిన మాట నిలబెట్టుకుంటాను.. వార్ వన్సైడే.. ఎలక్షన్ వన్సైడేనని ఎమ్మెల్యే కందా ళ ఉపేందర�
మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతో సీఎం కేసీఆర్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఉన్న రాష్ట్�
ఈ సారి జరిగే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయదుందుభి ఖాయమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. అనేక పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. అం�
హైదరాబాద్- ఖమ్మం జాతీయ రహదారికి పక్కనే ఉన్నప్పటికీ వ్యవసాయరంగానికి పొన్నెకల్ గ్రామం పెట్టింది పేరు. సీజన్కు అనుగుణంగా పంటలు పండించడంతోపాటు రైతు పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో గ్రామస్తులకు వారికి
తెలంగాణలోనే చేతి వృత్తిదారులకు చేయూత లభిస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో మరుగున పడిన కుల, చేతి వృత్తులను ప్రోత్సహించి ఆ వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడం
పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఆస్పత్రుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వాటి స్థాయిని పెంచుతూ సౌకర్యాలు కల్పిస్తోంది
పాలేరు నియోజవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పేదలు గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉన్నారని వారికి వైద్యం కోసం ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల స్థాయిని పెంచాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి �
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వరుణుడు గర్జించడంతో జల ప్రళయం వచ్చినట్లయింది. ఏకధాటిగా బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి రెండు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి.
దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. అందుకే దేశమంతటా బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఖమ్మం జిల్లా �