సీఎం కేసీఆర్తోనే గ్రామాలకు నూతన ఒరవడి రావడం జరిగిందని ఎమ్మె ల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ కేటగిరిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు కేంద
విద్యార్థులు ప్రభుత్వ బడిలో చదువుకునేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. ‘మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సింగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించ
ప్రతి ఒక్కరికీ కంటి చూపు మంచిగా ఉండాలని వారికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని, వారు గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. చెరువుమాధారంలో టెక్వేవ్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఇన్విటేష�
సంక్రాంతి పర్వదినాన్ని మహిళలు సంబురంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం మండలంలోని వరంగల్ క్రాస్రోడ్లోని తరుణిహాట్లో ఏదులాపురం బీఆర్ఎస్, సీపీఎం గ్రామశాఖ�
పాలేరు ప్రజలు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఆకాంక్షించారు. వారి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని, వారికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు
సొసైటీలు అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కల్లూరిగూడెం సొసైటీ పరిధిలోని జుజ్జల్రావుపేటలో నాబార్డ్ ఆర్థిక సాయం రూ.63 లక్షలతో నిర్మి�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడనున్నాయని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు.