దళితబంధు పథ కం అమలులో జాప్యంపై దళితలోకం ఆందోళన చెందుతున్నది. ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడుస్తున్నా రెండో విడత డబ్బులను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నదని లబ్ధిదారులు మండిపడ
ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ప్రజల మధ్య ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు అందరికీ అండగా ఉండి పనిచేస్తానని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధోగతి పాలవుతుందని, కరెంట్తోపాటు రైతుబంధు, రైతు బీమా, పింఛన్ పథకాలు ఆగిపోతాయని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
ప్రైవేట్ విద్యా సంస్థల సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని ఆ విద్యా సంస్థల ఐక్యవేదిక నిర్వాహకులు స్పష్టం చేశారు. నల్లగొండ ఎన్ఆర్ఎస్ గార్డెన్స్లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు సస్యశ్యామలంగా మారయని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నల్లగొండ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధ్దిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. కనగల్ మండలం జంగమయ్యగూడెం, ఇరుగంటిపల్లి, తంగెళ్లవారిగూడెం,చిన్న మాదారం, చెట్లచెన్నారం, బాబాసాయిగూడ
20 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఐదేండ్లలోనే చేశానని, మళ్లీ ఆశీర్వాదిస్తే పూర్తి స్థాయిలో మండలాన్ని అభివృద్ధి చేస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని తిప్పర్తి, మర్రిగూడెం, గడ�
‘నల్లగొండ నియోజకవర్గం ఇంకా నా దత్తతలోనే ఉన్నది. నేను మర్చిపోలే, నా డ్యూటీ అయిపోలే, భూపాల్ రెడ్డి డ్యూటీ కూడా కాలే. కచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తున్న దానికంటే ఇంకా ఎన్నో రెట్ల అభివృద్ధి చేస్తాం. మంచి పద్ధత�
నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్లో ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజల
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలో సోమవారం నిర్వహించిన ప్రజాశీర్వాద సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. నల్లగొండతో పాటు మండలం, తిప్పర్తి, కనగల్,
రెండు దశాబ్దాల పాటు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండి నగుబాటుకు గురైన నల్లగొండ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కృషితో నీలగిరి అభ�
నల్లగొండ జిల్లాలో మరోసారి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎ