నల్లగొండ నియోజక వర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఆలోచించి మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో పలు వార్డులకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, �
ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి మోసపొవద్దని, అభివృద్ధ్ది చేసే వారికే మళ్లీ బీఆర్ఎస్కు పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
ఏండ్లు నల్లగొండ ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేసినవో ఇక్కడి ప్రజలకు తెలువదా.. గత ఎన్నికల్లో ఓడిస్తే భువనగిరి పారిపోయి టూరిస్టుగా నల్లగొండకు వచ్చిన ఇక్కడి ప్రజలు నిన్ను ఆదరిస్తారని అనుకుంటున్నావా అని �
నల్లగొండ మరింత అభివృద్ధికి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి ప్రజలను కోరారు. చాడ కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 3,44వ �
తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజాసేవ కోసం పాటుపడ్డానని, ఐదేండ్లు నల్లగొండను విడిచిపోయి ఇప్పుడు డబ్బు సంచులతో వచ్చి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండను కొనాలని ప్రయత్నం చే�
ఎన్నికల్లో ఎవరూ ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్దే విజయమని నల్లగొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థ్ది కంచర్ల భూపా ల్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని 11,38,48 వార్డుల్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చా�
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం �
గత ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారు. నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దా.. నియోజ కవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టా.
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నల్లగొండలో తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా కృషి చేస్తున్నానని, హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసి నల్లగొండను సుందరంగా తీర్చి దిద్దేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని నల
నల్లగొండ ప్రజలు అభివృద్ధ్దికి కారకులు ఎవరో...అభివృద్ధ్ది నిరోధకులు ఎవరో గుర్తించి తమ ఓట్లు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సూచించారు. నల్లగొండ పట్టణంలోని 20,41,42 వార్డుల్లో గురువారం ఇంటింటి ప్రచారం
రానున్న రోజుల్లో నల్లగొండను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని.. అందుకు నియోజకవర్గ ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని 18, 19, 40 వార్
ఏండ్లుగా నల్లగొండ అన్ని రంగాల్లో వెనుకబడి ఉండగా సీఎం కేసీఆర్ హామీ మేరకు పూర్తిస్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతుందని, మరోసారి కంచర్ల భూపాల్రెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగనున్నదని జడ్పీ చైర్మ
నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆదివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నల్లగొండ ఎంపీపీ మనిమద్దె సుమన్తోపాటు చిట్యాల మున్సిపాలిటీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ జమ