వచ్చే నెల 2న నల్లగొండ జిల్లా కేంద్రానికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, సుమారు 750 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల
వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. గణేశ్ మండపాలను ఆకర్షణీయమైన లైటింగ్తో అలంకరించారు. గణనాథులను మేళ తాళాలతో వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చి మండపాల్లో ఏర్పాటు చేశారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు ప
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆహర్శిశలు కృషి చేస్తున్నారని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాల�
MLA Kancharla | తెలంగాణను అన్ని రంగాల్లో అబివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనను చూసి దేశ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం అన్నెప�
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆచార్య జయశంకర్ సార్ ఒక దిక్సూచిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొని ప్రత్య
ఎకరం పొలం నీళ్లు పారించడానికి గంట కరంట్ చాలని, మొత్తంగా రోజుకు ఎనిమిది గంటల కరంట్ సరిపోతుందంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వరుసగా రెండో రోజు రైతన్నలు భగ్గుమన్
ప్రజా చైతన్యానికి పునాదులు వేసిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన అమరత్వమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దారి చూపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్�
గతంలో తాగునీటి కోసం మహిళలు బిందెలతో సుదూర ప్రాంతాలకు వెళ్లేదని, స్వరాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత నీరు అందిస్తున్నామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ అధ్వర్యంలో సోమవారం నల్లగొండ పట్టణంలో
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 2కే రన్ ఉత్సాహంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలు ప్రదర్శించి బెలూన్లు ఎగురవేయగా, చిన్నారులతోపాటు యువత భాగస్వాములయ�