రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్ట�
లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో ఎన్నో సంసరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
రాష్ట్ర అవిర్భావ దినోత్సవం శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ , ప్రజా సంఘాలు జాతీయ పతాకాన్ని ఎగుర వేశాయి.
కనగల్ మండలం దర్వేశిపురంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం జమదగ్ని మహర్షి, రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవాన�
నల్లగొండ పట్టణలోని ఐటీ హబ్ జిల్లా చరిత్రలో నిలిచేలా నిర్మిస్తున్నట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఐటీ హబ్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన
డాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తలపెట్టిన సీఎం కప్-2023 క్రీడా పోటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ముందు
ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ఆటంకాలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జిల్లా అగ్రస్థానంలో ఉన్నా మిగిలి ఉన్న దానిని సైతం త్వరగా కొనుగోలు చేసేల�
20 ఏండ్లపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నాలుగేండ్లలోనే చేశామని, నల్లగొండ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భరోసానిచ్చారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ యార్డు, చీమలగడ్డలోని నిమ్మ మార్కెట్ వద్ద, మండల
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తిస్తున్నాయి. పార్టీ అనుబంధ కమిటీలు, కార్యకర్తలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జో
స్వరాష్ట్రంలో నల్లగొండ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామంలో రూ.కోటి నుంచి రూ.2.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి సస్యశ్యామలం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర
పేరుకు జిల్లా కేంద్రం అయినా ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి తీవ్ర వెనుకబాటుకు గురైన నియోజకవర్గం నల్లగొండ. పట్టించుకునే పాలకుల్లేక, సరిపడా నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. ఇరుకు రోడ్లు, అధ్వానమైన డ్రై�
సీఎం కేసీఆర్ కారణజన్ముడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిన విధంగా దేశం అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభిప్రాయపడ్డారు.