ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
దేశమంతా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నదని, అందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
తెలంగాణలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఉద్యమాల ఖిల్లాగా పేరు పొందింది. జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సిపాలిటీ అన్నింటికంటే పెద్దది. 48 వార్డులు, 107 స్కాయర్ కిలోమీటర్ల విస్తీర్ణం, 51,164 నివాసాలు, 2,25,076 మంది
చివరి భూములకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని గుండ్లపల్లి వద్ద ఏఎమ్మార్పీ నుంచి డీ-37 కాల్వకు సాగునీటిని బుధవారం ఆయన విడుదల చేసి మాట్లాడార�
నల్లగొండలోని చర్లపల్లిలో నిర్వహిస్తున్న ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ గురువారం కొనసాగింది. 14 అంశాల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు హోరాహోరీగా జరిగాయి.
నల్లగొండ పట్టణ సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో టీ న్యూస్ మీడియా పార్ట్నర్గా నల్లగొండ నాగార్జున కళాశాల (ఎన్జీ)లో ఏర్పాటుచేసిన ఆటోషోకు తొలిరోజు విశేష స్పందన వచ్చింది.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ వారికి ఆర్థికంగా చేయూతనందిస్తు న్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. స్త్రీ,శిశు, దివ్యాంగులు, వయోవృ�
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని రాజ్యసభ సభ్�