‘ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే..మనమంతా ఒక కుటుంబంలాగా పని చేద్దాం.. భవిష్యత్ మనదే..’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో మండల సభకు హాజరుకావాలని, క్రమశిక్షణతో పని చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వేలేరు రైతు వేదిక భవనంలో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి అధ్యక్షతన మంగళవ�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలోని బృందావన్ గార్డె�
కేంద్ర ప్రభుత్వం వరంగల్కు 2016లో మం జూరు చేసిన సైనిక్ స్కూల్ను తరలిస్తే సహించేది లేదని మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దీనిని వెంటనే అడ్డుకోకుంటే ఆందోళన చేపట్టాల�
అధికారమే లక్ష్యంగా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోటు 420 హామీలు ఇచ్చి అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర�
కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలుచేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ అదే పనిచేయబోతున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇ�
కాంగ్రెస్ పార్టీది మొండి చెయ్యి.. ఆ పార్టీ నేతలది తొండినోరు అని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యం�
వచ్చే వానకాలం నాటికి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని రిజర్వాయర్ల కింద ఉన్న పంట కాల్వలకు మరమ్మతు చేపట్టి, సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఆ�
ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని, మ్యానిఫెస్టోలో పేర్కొన్న 412 అంశాలను నెరవేర్చాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మం�
శాంతి, సామరస్యంతోపాటు సుస్థిర ప్రభుత్వాలున్నచోటే అభివృద్ధి జరుగుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని శివునిపల్లి కేఆర్ గార్డెన్లో మండల ప్రత్యేకాధికారి, ఆర్డ�
హైదరాబాద్ వేదికగా ప్రియాంకగాంధీ పాల్గొన్న యూత్ డిక్లరేషన్లో ప్రతి నిరుద్యోగికి 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టిందని బీఆర్ఎస్ �
ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస�
పార్టీ బలోపేతానికి ప్రతి ఒకరూ కృషి చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. మడి కొండలోని ఓ ఫంక్షన్ హాల్లో ధర్మసాగర్, వేలేరు మండలాల బీఆర్ఎస్ శ్రేణుల విసృ్తతస్థాయి స మావేశం స�