ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని, మ్యానిఫెస్టోలో పేర్కొన్న 412 అంశాలను నెరవేర్చాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మం�
శాంతి, సామరస్యంతోపాటు సుస్థిర ప్రభుత్వాలున్నచోటే అభివృద్ధి జరుగుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని శివునిపల్లి కేఆర్ గార్డెన్లో మండల ప్రత్యేకాధికారి, ఆర్డ�
హైదరాబాద్ వేదికగా ప్రియాంకగాంధీ పాల్గొన్న యూత్ డిక్లరేషన్లో ప్రతి నిరుద్యోగికి 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టిందని బీఆర్ఎస్ �
ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస�
పార్టీ బలోపేతానికి ప్రతి ఒకరూ కృషి చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. మడి కొండలోని ఓ ఫంక్షన్ హాల్లో ధర్మసాగర్, వేలేరు మండలాల బీఆర్ఎస్ శ్రేణుల విసృ్తతస్థాయి స మావేశం స�
కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాము కుల, మత, పార్టీలకతీతంగా ప్రజల శ్రేయస్�
‘ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను సాధించుకున్నాం.. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా అభివృద్ధి చేశామనే సంతృప్తి ఉందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్య�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గా