బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై గెలుపొందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ఈ నెల 8కి వాయిదా �
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అధికార కాంగ్రెస్ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. మంత్రివర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నిక�
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదును ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్కు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. సదరు ఫిర్యా�
నమ్మక ద్రోహానికి మారుపేరు కడియం శ్రీహరి అని, తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ఎదుగుదలను అడ్డుకొని పైకి వచ్చారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద�
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యపై పార్టీలో వ్యతిరేక ఉన్నదనే విషయాన్ని వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అంగీకరించారు. ప్రతి రాజకీయ పార్టీ ప్రారంభంలో కొంత వ�
కడియం శ్రీహరి అవకాశవాది అని, ఆయన కూతురు కావ్యను చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడా�
అవకాశవాది కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం లో బీఆర్ఎస్వ�
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిగలను రాజకీయంగా అణచివేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడ�
ఆరు గ్యారెంటీలు అమలు కావాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా.. ప్రశ్నించే గొంతుక, పోరాడే బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం హసన్పర్తిలో నిర్వహించిన వరంగల్ లోక్స�
రానున్న వరంగల్ పార్లమెం ట్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ఘన్పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వర్ధన్నపేట నియో�
‘మోసానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని, అమలు కానీ హామీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచి, అప్పుల పాలు చేసిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై స్టేషన్ఘన్పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ప్రతి సందర్భంలో ప్రతిపక్షాలను మగతనం అంటూ దుర్భాషలాడుతున్న రేవంత్రెడ్డి.. దమ్ముంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో త
పౌరులంతా ఛత్రపతి శివాజీ వీరత్వాన్ని అందిపుచ్చుకొని నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని దేవునూర్లో ఆదివారం శివాజీ విగ్రహ�