“అక్రమ నిర్బంధాలు, అరెస్టులే ఇందిరమ్మ రాజ్యమా? ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినవారిపై దాడులకు దిగడమే ప్రజాపాలనా? అణచివేతలు, దౌర్జన్యాలు చేయడమే రేవంత్ సర్కారు తెచ్చిన మార్పా?” అని బీఆర్ఎస్ నేత, కార్ప�
షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మహాధర్నాకు దిగారు. లింగంపేట మండలంలో గురువారం ఆందోళన చేపట్టారు. అన్నదాతలకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కూడా ధర్నాలో పాల్గొన్నారు.
ఓటమి తప్పదన్న నిరాశలో కూరుకుపోయిన హస్తం పార్టీ దారుణాలకు ఒడిగడుతున్నది. ఆ పార్టీ హత్యారాజకీయాలకు ప్రేరేపిస్తున్నది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కార్యకర్తల ద్వారా ప్రత్యర్థులపై దాడులకు కాంగ్రెస్ పార్టీ ఉ
ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుడు కత్తితో దాడిచేశాడు. వాట్సాప్ గ్రూప్ నుంచి తమను ఎందుకు తొలగించావని ప్రశ్నించిన పాపానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన పలువురు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే జాజాల సురేందర్
పదేండ్లలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని.. ఎక్కడా లేని విధంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన
కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్ చేయడం సిగ్గుచేటని, డిక్లరేషన్ మాట మీద ఎప్పుడైనా ఉన్నారా అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. జిల్ల�
సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి, ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఆ�
సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ అండగా ఉంటున్నారని తెలిపారు. ప్రతిప�
ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరుతున్నారు.
దేవుడు చిన్న చూపు చూసి దివ్యాంగులుగా పుట్టించినా, సీఎం కేసీఆర్ పెద్ద చూపు చూసి సమాజంలో గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారం భోత్సవానికి ఈ నెల 14న ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మె ల్యే జాజాల సురేందర్.. బీఆర్ఎస్ శ్ర