కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 3,500 మందికి పోడు భూముల పట్టాలు అందజేసినట్టు ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. బుధవారం ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో గాంధారి మండల�
మతిలేని ఎంపీ రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా రైతుల గురించి పార్లమెంటులో మా ట్లాడలేదని, గంట కరంటుతో ఎకరం పంట పండుతుందని రైతులకు అన్యాయం చేయడానికి పూనుకుంటున్నాడని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆగ్రహ�
దేశవ్యాప్తంగా మొత్తం మూడు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తే.. మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గిరి�
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు.
దశాబ్దాల కల నెరవేరిన వేళ.. గిరిజన రైతుల్లో ‘పట్టా’నంత సంతోషం కనిపిస్తున్నది. పోడు భూములపై చట్టబద్ధ హక్కులు లభించడంతో అంతులేని ఆనందం వ్యక్తమవుతున్నది. గిరిపుత్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వ
పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామంలోకి అడ
కొండలు.. గుట్టల.. మధ్యన అక్కడక్కడ పారేసినట్లుగా ఉండే గిరిజన గూడేలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో కళ వచ్చింది. గత పాలకుల హాయాంలో వారిని కేవలం ఓటర్లుగా మాత్రమే చూడడంతో ఎలాంటి సౌకర్యాలు లేక కేవలం వంట చెరుకు అ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు.
మహారాష్ట్రలో రైతులంతా తెలంగాణ లెక్క స్కీములు కావాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీలో వందలాది మంది నిత్యం చేరుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. రైతులు పోరాటం చేస్తే తెలంగాణ తరహా
అకాల వర్షాలతో పంట నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. తడిసిపోయిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మండలంలోని కొమలంచ గ్రామశివారులో అక�
కార్యకర్తల కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రాజంపేట మండలంలోని బస్వన్నపల్లి గ్రామంలో మంగ
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గాంధారి, సదాశివనగర్ మండలాల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తో �
వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా చెరువులకు పూర్వవైభం తెచ్చేందుకు మొదటగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి సీఎ�
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగలా సాగుతున్నాయి. పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా తరలివస్తున్నారు. పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులు పేరుపేరునా పిలుస్తూ..ఆప్యాయతను పంచు