కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర
గ్రామాల్లో మట్టి రోడ్లతో ప్రజలు నరకయాతన పడేవారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పుష్కలంగా నిధులను మంజూరు చేస్తున్నది. దీంతో గ్రామాల్లోని మట్టి
అన్ని వర్గాల సంక్షేమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాగ�
మాస్టర్ ప్లాన్లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందొద్దని, రైతుల పక్షాన పోరాడి న్యాయం జరిగేలా చూస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ హామీ ఇచ్చారు.
ఆరోగ్య సమస్యలతో దవాఖానల చుట్టూ తిరుగుతూ రూ. వేలు, లక్షల్లో డబ్బులను ఖర్చుపెడుతున్న మధ్య, దిగువ తరగతి కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడికి మంజూరైన బట్టల దుకాణాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్�