మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మహాత్మా జ్యోతిబాపూలే బాలికల వసతి గృహంలో ఎలుకలు కొరకడంతో ఐదుగురు 10వ తరగతి విద్యార్థినులు గాయపడ్డారు. ఘటనపై హాస్టల్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థినులను కీసర
సర్పంచుల బకాయిలను ఏ తేదీలోగా చెల్లిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనికి ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసింది.
బీఏసీ సమావేశం జరిగిన తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు? సభ ముందుకు ఏయే అంశాలు తెస్తారు? బిల్లులు ఏమిటి? వంటి అంశాలపై ఎటూ తేల్చకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్,
రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని మాజీ మంత్రి, ఎ మ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. కీలకమైన విద్యా, సాంఘిక, గిరిజన శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారని, ఆయన శాఖల పరిధిలోనే విద్యార్థులు వరుస మరణాలకు �
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటి వద్ద పోలీసుల హడావుడిని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్రావును అదుపులోకి తీసుకునే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
పాలకుడికి తన ప్రాంతం పట్ల ప్రేమ ఉండాలి. పాలనలో దీక్షాదక్షత ఉండాలి. రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమంపై ధ్యాస ఉండాలి. అంతేకానీ, ఎప్పుడూ ప్రతీకారంతో రగిలిపోతే దాని ప్రభావం పాలనపై పడుతుంది. ప్రతిపక్షాల పట్ల ప్ర
Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావును పోలీసులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లోనే ఉంచారు. హరీశ్రావు గచ్చిబౌలి పీఎస్కు తరలించి దాదాపు మూడు గంటలు కావొస్తుంది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ భక్తులు తీసుకొచ్చే ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడును మాజీమంత్రి హరీశ్రావు కోరారు.
కేసీఆర్ పేరును ఎవరూ చెరిపేయలేరని, ఈ భూమి ఉన్నంతకాల ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టంచేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వాత�