రాష్ట్రంలో పోలీసుల ద్వారా సీఎం రేవంత్రెడ్డి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగానే మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై అ
కృష్ణాజలాల వినియోగంపై కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సోమవారం నిర్వహించే సమావేశానికి మాజీ మంత్రి హరీశ్రావును ఆహ్వానించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎం నగేశ్ ముదిరాజ్ శనివారం ఒక ప్రకటనలో కోరా�
‘పాలమూరులోనే కాదు రాష్ట్రంలో ఏ ఒక ఎకరానికీ నీళ్లు ఇవ్వని అర్భకుడివి నువ్వు. కేసీఆర్ మీద రంకెలేస్తావా?’ అని సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీసులు పెట్టిన ఫోన్ట్యాపింగ్ కేసులో డీసీపీ, ఏసీపీలపై మరో నిందితుడు టీ వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ విజయ్కుమార్, ఏసీపీ మోహన్కుమార్
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించడంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్రం బాధ�
సన్నవడ్లకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్నవడ్లు 8.64 లక్షల టన్నులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.432 కోట�
సంగారెడ్డి జిల్లాలోని ప్యారానగర్, నల్లివల్లి, కొత్తపల్లి గ్రామాలు మరో లగచర్లను తలపిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ పనులను నిలిపివేయాలంటూ ప్రజలు చేస్తున్న పోరాటం ఉధృతమవుతున్నది.
ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా నిధులు జమ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులో లక్ష మందికిపైగా కోత పెట్టిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
14 నెలలుగా రియల్ ఎస్టేట్లో నష్టాలు రావడం వల్ల అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్రెడ్డిది ప్రభుత్వ హత్యేనని, కాంగ్రెస్ సర్కారు అసమర్థత వల్లే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మ�
బడ్జెట్ కేటాయింపుల్లో దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. వెనుకబడిన రాష్ర్టాలకు చేయూత అందిస్తూనే, మెరుగ్గా ఉన్న రాష్ర్టాల�
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి, అప్పటి ముఖ్యమంత్రి క�
పాలమూరును ఎవరు నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేసేందుకు పవర్ఫుల్ కురుమూర్తి దేవాలయానికి నువ్వు తడి బట్టలతో రా.. నేను కూడా వస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావ