దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాటం చేస్తుంటే.. స్వగ్రామంలో తన భూమికి రక్షణ లేకుండా పోయిందని సోషల్ మీడియాలో ఓ జవాన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బ�
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కక్షకు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు శిక్ష అనుభవిస్తున్నారు. నెలలు గడిచినా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రేపు, మాపు అంటూ తాత్సారం చేస్తున్నారు. గట్ట�
Harish Rao | బీరప్ప దేవుని దీవెనతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలను ఆగం చేస్తున్న ప్రభుత్వం కండ్లు తెరిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
MLA Harish Rao | పాకిస్తాన్తో విరోచితంగా పోరాడిన దేశ సైనికులకు విజయం చేకూరాలని ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కింద కనీసం 17 పైసలు కూడా చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు �
రైతుబీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేస
‘సీఎం రేవంత్రెడ్డి ఎంతకు దిగజారాడంటే బసవేశ్వరుడి జయంతిని కూడా తన చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నడు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు.
MLA Harish Rao | సిద్దిపేటలో 24 ఏండ్ల క్రితం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం చేసిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన జ�
రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నేటి తరానికి కొప్పుల ఈశ్వర్ జీ వితం ఆదర్శమని, ఆయన నిరంతరం తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటుపడిన గొ ప్ప వ్యక్తి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కొనియాడార�
MLA Harish Rao | కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ రూ.3 వేల కోట్లు ప్రకటించినా.. కేవలం 200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని.. మిగతా 800 కోట్లు కేసీఆర్ స్థాపించిన మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్స్కి ఖర్చు పెట్టారన్నారు.
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీలను తరలించాలనే ఆలోచన చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
అన్నీ అబద్ధాలే చెప్తున్న రేవంత్రెడ్డి పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, జాకీలు పెట్టినా లేవలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్