సిద్దిపేట నియోజకవర్గం లోని నంగునూరు మండలం ఘనపూర్ గ్రామం వద్ద నిర్మిస్తున్న పంప్హౌస్ పనులను మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆదివారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే యాసంగికి ఎట్టి ప�
సిద్దిపేటలో గురువారం రాష్ట్రంలోని 11మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషనర్లు, అధికారులు పర్యటించారు. ముందుగా పట్టణంలో తడి, పొడి చెత్త వేరుచేయు విధానాన్ని పరిశీలించారు. చెత్తను తరలించే బుస్సాపూర్ రిసోర్స్
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక ప్రజాయుద్ధం చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు గ్యారెంటీల గారడీ చూపించి, బాండ్ పేపర్లు పంచి ఇప్పుడు వాటి అమలు మర�
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో శనివారం ఆయిల్పామ్ రైతులకు జరిగిన అవగాహన కార్యక్రమం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ నినాదాలు చేశారు.
‘రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్ సిద్ధపడుతున్నది.. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గం’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఒక నలుగురు ఉన్న వెహికల్ మా కాలనీలో తిరుగుతుంటే వణుకుపుడుతోంది. ఒక తెలియని 144 సెక్షన్ మా దగ్గర కనిపిస్తున్నది. మా ఇంటిని ఇంతకు ముందు ఎవరైనా చూస్తుంటే అందంగా ఉందికదా.. చూస్తున్న
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు వచ్చేముందు జాతీయ పరిణామాలను చెప్పుకుందాం. ఎందుకంటే, మొదట ఉమ్మడి రాష్ట్రంలో గాని, తర్వాత తెలంగాణలో గాని మనం చూస్తున్న కాంగ్రెస్ పతన క్రమానికి మూలాలు జాతీయ పరిణామాలలో ఉ�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా నాగార్జునసాగర్ నిండుగా నీళ్లున్నా కడమ కాలువ పరిధిలోని ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు.