బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ రాయితో దాడిచేశార�
అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం నామపత్రాలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్లలో భారీగా దాఖలు కావడంతో జాతరను తలపించాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం ఊపందుకున్నది. 3న నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మందకొడిగా సింగిల్ డిజిట్కే పరిమితమైన నామినేషన్లు బుధవారం జోరందుకున్నాయి. ఒక్కరోజే నాగర్కర్నూల్ జి�
బీఆర్ఎస్పై అభిమానంతో గురువారం అచ్చంపేట పట్టణంలో జరిగిన ప్రజా ఆశ్వీరాద సభకు యువకులు తమ అభిమానం వెల్లువిరిసేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల రాజు ఫొటోలను పట్టబొట్టు రూపం�
తనకు రాజకీయంగా జన్మనిచ్చింది సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. నాగర్కర్నూల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చి అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరస్థానాన్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని చూ సి ప్రతిపక్షాల నాయకులు ఓర్వలేకపోతున్నారని, వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ వి ప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు.
ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు అద్భుతమైన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్న�
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని.. అందుకు ప్రభుత్వానికి వరుసగా వస్తున్న కేంద్ర అవార్డులే నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్న
సుస్థిర పాలన అందించడమే బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గురువారం మండలంలోని సదగోడులో ఉన్న ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర
గడపగడపకూ సం క్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం బీఆర్ఎస్ మండల-2 ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా�
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఈడీ, సీబీఐలు అం టూ కేసులు పెడుతున్నదని, వాటికి బీఆర్ఎస్ పార్టీ భయపడదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. పదర మండలంలోని రాయలగండి
అమ్రాబాద్ అంటేనే దాడులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాల సంస్కృతికి నిలయంగా మార్చడం మంచి పద్ధతి కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే మంచిదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.