జిల్లాలో 90 కోట్ల విలువైన మత్య్స సంపద ఉత్పత్తి నడింపల్లి చెరువులో చేప పిల్లలు వదిలిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు 78 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి పాఠశాలలో మాక్ �
అచ్చంపేట టౌన్: పట్టణంలోని 20వ వార్డులో లక్ష్మి థియేటర్ ప్రక్కన ఆదివారం రోడ్డు నిర్మాణ పనులకు విప్, గువ్వల బాలరాజు భూమి పూజ చేశారు. అనంతరం కౌన్సిలర్ రమేశ్రావు మాట్లాడుతూ 290మీటర్లు 30 లక్షలతో రోడ్డు నిర్మా ణ �
వంగూరు: ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని తీసుకుని ప్రజలకు న్యాయం చేయాల్సిన రేవంత్రెడ్డి బ్లాక్ మెయిల్తో అడ్డంగా సంపాదిస్తున్న దుర్మార్గుడని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్ మండి పడ్డారు. శనివారం �
అచ్చంపేట: పట్టణంలోని మధురానగర్లో రూ. 50లక్షలతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారం భించారు. మధురానగర్ నుంచి ఆదర్శనగర్ కాలనీలోని చైతన్య కళాశాల వరకు నూతన డ్రైనేజీని గువ్వల బాల
అచ్చంపేట: సాంస్థగతంగా టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేవిధంగా ప్రతి కార్యకర్త బాధ్యతగా సైనికుడిగా పని చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయం నం�
తెలుగుయూనివర్సిటీ: దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో దళితబంధు పథకం సద్వినియోగం అనే అంశంపై శుక�
ఉస్మానియా యూనివర్సిటీ : సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించేందుకు న్యాయ కళాశాలలు తోడ్పడాలని ఓయూ లా విభాగం డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ సూచించారు. దీనికి న్యాయవిద్యార్�
అచ్చంపేట : చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోడానికి వీలు లేదని అలాంటి వారిపై చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ హెచ్చరించారు. బల్మూర్ మండలం చెంచుపల్లి తాండ�