రాష్ట్రంలో రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కొన్ని సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు కుట్రపూరితంగా పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ర
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పీహెచ్డీ పట్టా పొందారు. పూర్తిస్థాయిలో ప్రజా సేవ చేస్తూనే మరోపక్క ఆసక్తి ఉన్న న్యాయరంగాన్ని ఎంచుకొని అందులోనూ రాణించారు.
లక్ష్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధించొచ్చని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని సత్యలక్ష్మి ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన టీఎస్యూటీఎఫ్ 4వ జిల్లా విద్యావైజ్ఞానిక మహాసభకు ముఖ్యఅత�
దళితుల అభ్యున్నతికే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.
హైదరాబాద్ : చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం కేసీఆర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మంచి పనులను ఆ�
వేల్పూర్/ మోర్తాడ్/తుంగతుర్తి, నవంబర్11: టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు గులాబీ పార్�
ముషీరాబాద్ : దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును రాజీనామా చేయించాలనే లక్ష్యంతో బీజేపీ అరాచకముఠా ఫోన్లు చేస్తూ, మీడియా ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్
హుజూరాబాద్ రూరల్, హుజూరాబాద్ నియోజవర్గ ప్రజలు అరుసార్లు ఈటల రాజేందర్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, సీఎం కేసీఅర్ రెండు సార్లు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ది చేయలేదని ప్రభుత్వ విప్�