ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అర్వపల్లి మండలం తిమ్మాపురంలో బుధవారం బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి �
తుంగతుర్తి నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకు మద్దకొడిగా సాగిన ఓటింగ్ 11 గంటల తర్వాత ఊపందుకున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే కిశోర్కుమార్ తెలిపారు. మిగిలిన ప్రగతిని పూర్తి చేయడానికి తనకు మరోసారి అవకాశం కల్పించి ఈ ఎ�
వచ్చే నెల 3వ తారీఖు తర్వాత ఏర్పడేది బీఆర్ఎస్ సర్కారేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఐదేండ్లకోసారి మాత్రమే వచ్చే నాయకులు ఇక్కడి ప్రజలకు అవసరం లే�
తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు.. మరోమారు ఆశీర్వదించి అభివృద్ధికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రజలను కోరారు. బుధవారం మండలంలోని కా
పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో ఉంటే ఎంత భద్రంగా, హాయిగా ఉంటుందో అలాగే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉంటేనే మన భవిష్యత్ బాగుంటుందని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మ�
రైతులు కాంగ్రెస్ చెబుతున్న 3 గంటల విద్యుత్ వైపు ఉంటారా.. లేక సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉచితంగా అందిస్తున్న 24 గంటల విద్యుత్ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల
తుంగతుర్తి నియోజక వర్గంలో గత 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపించినట్లు.. అభివృద్ధి చూసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్�
తెలంగాణ సాయుధ పోరాటాల పురిటిగడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం మండల కేంద్రంలో నామినేషన్ వేసిన అనంత�
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది.అభ్యర్థులు వాడవాడలా, గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు
తుంగతుర్తి ప్రాంతం 2014కు ముందు ఎట్లుండే.. 2014 నుంచి ఇప్పటి వరకు ఎట్లా మారిందో ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి, ఎమెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రెడ్డిగూడ�
రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలువాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గోరెంట్ల, చౌవుల్లతండా, పోలుమల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్న
ఉమ్మడి పాలకుల పాలనలో వెనుకబడిన తుంగతుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేవలం పదేండ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని నమ్మి వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం తిరుమలగిరి మండలం మామ