తుంగతుర్తి గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని మామిడాల గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మామ�
బీఆర్ఎస్ పార్టీతోనే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్య మవుతుందని, పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని మిర్యాల గ్రామంల
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు 30మంది తిరుమలగిరి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే �
కాంగ్రెస్, బీజేపీ మాయ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగింది. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో గుండాల మండల�
‘స్వరాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. అభివృద్ధి నిలిచింది. నాడు నీళ్లు లేక కరువుఛాయలు అలుముకున్న ప్రాంతం కాళేశ్వరం జలాల పుణ్యమా అని సస్యశ్యామలమయ్యింది. నాడు హత్యలు, క�
సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ అనుకున్న దానికి మించి సక్సెస్ అయ్యింది. సభ సక్సెస్ఫుల్గా జరిగేందుకు మంత్రి చేసిన మంత్రాంగం ఫలించింది.
రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, దేశ్ కీ నేత కల్వకుంట్ల చంద్రశేకర్రావు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగానే బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నట్లు తుంగుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కు
తుంగతుర్తి ప్రగతి నివేదన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఊహించిన దాని కంటే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎటూ చూసినా జన ప్రభంజనం కనిపించింది. మధ్యాహ్నం నుంచి మొదలైన జన ప్రవాహం స
తుంగతుర్తి నియోజకవర్గం నీటి వనరులు లేని, ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారికి దూరంగా ఉన్న ప్రాంతం. ఇలాంటి కరువు ప్రాంతానికి గత పాలకులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, మరింత వెనుకబాటుకు గురి చేశారు. దశాబ్దా�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికి దిక్సూచిలా మారిందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని చిల్పకుంట్ల గ్రామంలో ఆదివారం నిర్వహించిన మంచినీళ్ల పండుగలో ఆ
ప్రకృతి వైపరీత్యాల నుంచి అధిగమించేందుకు, అధిక దిగుబడి పొందేందుకు పంటల సాగును ముందుకు జరుపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోహిణి కార్తె పూర్త�
రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవాలంటే.. పంటల సాగును ముందుకు జరుపుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్ష�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలం�