కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం మోత్కూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పార�
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తున్న ఆయిల్పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయి. అభిమాన నేత పుట్టిన రోజును శుక్రవారం
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు అట్టహాసంగా జరిపారు. పెద్ద ఎత్తున కేక్లు కట్ చ�
ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కాల్వలు, చెక్డ్యామ్లతో సాగునీరు అందిస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ప్రాంతమైన తుంగుతుర్తి నియోజకవర్గం సాగునీటితో పరవళ్లు తొక్కుతున్నది.
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తుంగతుర్తి, నాగా రం, శాలిగౌరారం మండలాల నుంచి సుమారు 500 మంది నాయకులు సోమవారం టీఆర్ఎస్లో చేరారు.