బోధనలో వినూత్న విధానాల ఆవశ్యకత అవసరమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైటెక్సిటీలోని ఓ హోటల్లో ఏకలవ్య ఓటీటీ యాప్ ఆవిష్కరణకు మాజీ ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి
గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు సంక్షేమ ఫలాలను ఇంటింటికీ అందించిన దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నార�
పాకిస్థాన్తో జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన మురళీ నాయక్, సచిన్ యాదవ్లకు నివాళిగా శనివారం రాత్రి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియదర్శిని పార్కు నుంచి కొవ్వొ�
షార్ట్ సర్క్యూట్ కారణంగా 36 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలకు దాదాపు రూ.40లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని పోలీసులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్గౌడ్ మంగళవారం తెలంగాణ భవన్లో ప్రమాదవశాత్తు జారి పడడంతో కాలు విరిగింది.
పదిహేడు నెలల కిందట పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పార్కులను రెండు రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేనిపక్షంలో గేట్ల తాళాలు పగలగొట్టి ప్రజలకు అప్పజెప్పుతామని ఎమ్మెల్యే దేవిరెడ్
తస్తుల నిర్మాణం కోసం తవ్విన డబుల్ సెల్లార్ మట్టిదిబ్బలు కూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
మూసీ నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారి తరపున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ..
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. వేంకటేశ్వరస్వామి దేవాలయాలు, సత్యనారాయణ స్వామి దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి
‘తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.. సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు.. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వ
వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ యార్డులో రైతులను ఎమ్మెల్య�