సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్డీసీ చైర్మన్ , ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టి శివారు కాలనీల్లో ప్రజలకు పూర్తిస్తాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి త�
నాగోల్ డివిజన్ శివారు కాలనీల్లో రోడ్లు, మంచినీరు, యూజీడీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టి ప్రజలకు పూర్తిస్తాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ�
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
పోలీసుల చొరవతో, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సహకారంతో కోదండరాంనగర్లోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి గురైన నగలు తిరిగి ఆలయ కమిటీకి చేరుకున్నాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
సరూర్నగర్ చెరువు వరదనీటి ముంపు నుండి కాలనీలను కాపాడేందుకే వరదనీటి కాలువలను నిర్మాణం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం లింగోజిగూడ పాత గ్రామానికి చెందిన కరణ్కు మంజూరైన �
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, జనవరి 30 : బస్తీల్లోని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడమే లక్ష్యంగా బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. బస్తీనిద్రతో ప్రజల కష్టాలు తీరుస్తున్నామని ఎల�
ఎల్బీనగర్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల
అత్తాపూర్ : హైదర్గూడ హిందు స్మశానటికకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని మూసీ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే సుదీర్రెడ్డి హమీ ఇచ్చారు. మంగళవారం అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడ మూసీ వద్ద స్�