మన్సూరాబాద్ : వాన కాలంలో తలెత్తుతున్న వరదనీటి ముంపు సమస్య నుంచి బండ్లగూడ చెరువు ఎగువ, దిగువన ఉన్న ప్రజలకు విముక్తి కల్పించేందుకు ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ పనుల కింద రూ. 49 కోట్లు మంజూరయ్యాయని ఎంఆర్డీసీ చైర
వనస్థలిపురం : ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్రాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సుధీర్రెడ్డి 1987లో అక్బర్ బాగ్ కార్పొరేటర్ గా ఉ�
గత ప్రభుత్వాల దృష్టికి వెళ్లినా స్పందించలేదు పేదల కష్టాలు తీర్చి ముఖ్యమంత్రి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, జనవరి 20: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో జఠిలమైన సమస్యలను పరిష�
వనస్థలిపురం : అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురంలో నిర్మిస్తున్న వరదనీటి బాక్స్ డ్రైన్ పైప్లైన్ పనులను �
ఎల్బీనగర్ : ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలను తీసుకుని రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపేట న్
హయత్నగర్ : నియోజకవర్గం పరిధిలోని మందుల కులస్తుల అభివృద్ధికి కృషిచేస్తానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి క్య
ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకు వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి స
వనస్థలిపురం : నాణ్యమైన, ఆధునిక వైద్య సేవల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం ప్రశాంత్నగర్లో ఏర్పాటు చేసిన పెర్సీ పాలిక్లీని�
మన్సూరాబాద్ : సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబమైన పండుగల ఆవశ్యకతను యువతకు తెలియజేసే విధంగా కాలనీల సంక్షేమ సంఘాలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ�
ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గల్లో కన్నా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి
మన్సూరాబాద్ : ఉరుకుల పరుగుల జీవితాలతో నిత్యం బిజీగా ఉండే ప్రజలు తమ ఆరోగ్యాలను పరిరక్షించుకునేందుకు ప్రతి రోజు గంట పాటు వ్యాయామం, యోగా చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెల�
హయత్నగర్ : 15 నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థులు, యువతీయువకులు తప్పకుండా కొవిడ్ రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. మంగళవా�
మన్సూరాబాద్ : పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని ఎంఆర్ డీసీ చైర్మన్ , ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మన్సూరాబాద