పెద్దపల్లి సిగలో మరో నగ వచ్చి చేరనుంది. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అమరులకు జిల్లా ప్రజలు ఘన నివాళులర్పించారు. పల్లె, పట్టణాల్లో తెలంగాణ అమర వీరుల స్తూపాలను ముందు రోజే పూలతో అందంగా అలంకరించారు.
అమరుల త్యాగం అజరామరమని, వారి అమరత్వంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మండలి చీఫ్ విప్ తానిపర్తి భాను ప్రసాద్రావు భావోద్వేగానికి లోనయ్యారు. అమరవీరుల త్యాగాలను సర్మించుకుంటూ వారి ఆశయ సాధన కోస
సమైక్య రాష్ట్రంలో తండాలు ఎట్లుండేది. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో ఎట్లున్నయ్' ఆలోచించాలని గిరిజనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాగునీరందక.. రోడ్డు సౌకర్యం లేక, వైద్యం �
తెలంగాణలో అద్భుతమైన పాలన కొనసాగుతున్నదని, దేశంలో ఎక్కడాలేని విధంగా శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అంబేద్కర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జూలపల్లి మండలం తేలుకుంటలో సోమవారం
పెద్దపల్లి మండలం రాగినేడులో శ్రీ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా నేతృత్వంలో పుష్
పెద్దపల్లి మం డలం రాగినేడులో వెలిసిన స్వయంభూ శివలింగం వద్ద నిర్మించిన శ్రీ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠాపనమహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఆర్య వైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడిగా మంచాల వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, బుధవారం ఎమ్మెల్యేను తన నివాసంలో మర
అఖిలాండకోటి బ్రహాండనాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి-అలివేలు మంగ-పద్మావతి సమేత కల్యాణ మహోత్సవం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది.
సమైక్య పాలనలో పెద్దపల్లి పట్టణం దశాబ్దాలపాటు గుక్కెడు నీటికి తండ్లాడింది. ఏ కాలమైనా తాగునీటికి అల్లాడింది. ఎండకాలమైతే చుక్క నీరు లేక గోసపడింది. ప్రధాన నీటి వనరైన ఎల్లమ్మ గుండం చెరువు ఎండి పోయిందంటే పరిస
పెద్దపల్లిలో ఆదివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వేంకటేశ్వర స్వామి కల్యాణ మనోహత్సవానికి నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని, ప్రతి గడపా కదలాలని ఎమ్మెల్యే దాసరి మనో�