ఉమ్మడి పాలనలో ఆగమైన గీత కార్మికులకు అండగా నిలిచింది బీఆర్ఎస్ సర్కారేనని రాష్ట్ర కల్లు గీత కార్మిక సం క్షేమ సంఘం చైర్మన్ పల్లె రవీందర్ గౌడ్ పేర్కొన్నారు. వారి అభ్యున్నతికి అనేక పథకాలు అ మలు చేసిందని
పెద్దపల్లి గడ్డ..గులాబీ పార్టీ అడ్డా అని..మూడోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని పెద్దపల్లి ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మోరిలో వేస�
సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి అభివర్ణించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని చెప్పారు. ఓట్ల కోసం ఊళ్లకు వచ్చి �
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు..అరవై గ్యారెంటీలు ఇచ్చినా నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడోసారి కూడా ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. మంగళవారం పొత్కపల్లి�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పే మోసపూరిత మాటలను నమ్మవద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రజలను కోరారు. చేసిన పనులను చూసి మళ్లీ పట్టంగట్టాలని అభ్యర్థించారు. సోమవారం పెద్దాపూర్, వ
ఆటవిడుపు, ఆహ్లాదానికి కేరాఫ్గా మారిన మినీ ట్యాంక్బండ్ పర్యాటక శోభను సంతరించుకున్నది. జిల్లా కేంద్రం సాగర్రోడ్డులోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు మినీ ట్యాంక్బండ్పై జలవిహారం అందుబాటులోకి వచ్చింది.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులవుతున్న వారంతా బీఆర్ఎస్లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. పెద్దకల్వలకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా మ�
యువసారథి, మంత్రి కేటీఆర్కు పెద్దపల్లి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. ఆదివారం ఆయన గోదావరిఖని, పెద్దపల్లిలో పర్యటించి, 360 కోట్లతో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయగా, ఆయాచోట్ల బ్రహ్మరథం పట్టారు.
సమైక్య పాలనలో గోసపడ్డ పెద్దపల్లి నియోకవర్గంలో ఈ తొమ్మిదిన్నరేండ్లలో చారిత్రాత్మక అభివృద్ధి జరిగింది. ఊరూరా బీటీ, సీసీ రోడ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగరథ, మన ఊరు-మన బడి, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో �
అక్టోబర్ 1న పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తన క్యాంపు ఆఫీసులో విలేకరులతో �