ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ములకు రాఖీలు కట్టి, ఆశీర్వదించారు. ఉదయం నుంచే మహిళలు రాఖీలు కొనుగోలు చేసుకుని తమ సోదరుల ఇండ్లక�
MLA Dasari | పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
బుధవారం జిల్లాలోని జూలపల్లి మండల కేంద్రంలో పెద్దపల్లి పట్టణానికి గొట్టె హన్మయ్య, అతని భార్య గొట్టె కొమురమ్మ ద్విచక్ర
పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా భరోసానిస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 137 మంది లబ్ధిదారులకు రూ.39,06,700ల విలువైన
ప్రభు త్వం హైదరాబాద్లో చేపట్టిన నీరా కేఫ్ సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలంగాణ గీత కార్మిక ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ �
MLA Dasari Manohar Reddy | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కాల్వ శ�
సీఎం కేసీఆర్ దార్శనికతతో పెద్దపల్లి జిల్లాకేంద్రంగా మారిందని, నియోజకవర్గ ప్రజలు కలలో కూడా ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశార�
సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనలతోనే తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి, ఫలితాలు సాధిం చి దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ
కాంగ్రెస్ నాయకులు రైతులను వంచించేలా పూటకో మాట మాట్లాడుతున్నారని, వాళ్లను నమ్మితే మళ్లీ కష్టాలు పడాల్సిందేనని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. మూడు పంటలకు ఉచితంగా కరెంట్, నీళ్లిచ్చే
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై కర్షకలోకం కన్నెర్ర జేసింది. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే చాలు” అంటూ విషం గక్కడంపై భగ్గుమంటున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
స్వరాష్ట్రంలోనే కులవృత్తులకు ఆదరణ లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గొల్లకుర్మలను ధనికులను చేసేందుకే సర్కారు గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.
పెద్దపల్లి జిల్లా ప్రజలకు మరిన్ని సర్కారు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్కానింగ్, పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పనిలేకుండా జిల్లా కేంద్రంలో ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా 134 రకాల రక్త,
పెద్దపల్లి నియోజకర్గంలో మూడోసారీ ఎగిరేది గులాబీ జెండానేనని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సుల్తానాబాద్లోని ఎస్వీఆర్ గార్డెన్లో ఆదివారం సుల్తానాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ �