తొమ్మిదిన్నరేండ్లుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ�
సంక్షేమ పథకాల్లో వడ్డించిన విస్తరిలా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కుక్కలు చింపిన విస్తరిలా మారిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేద�
శాసనసభ ఎన్నికల్లో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. సోమవారం ఖైరతాబాద్ డివిజన్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, లక్ష్మీనగర్�
పదేండ్ల పాటు పేదల కోసం పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలంటే నెలరోజల పాటు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.
రైతుబంధు పథకంతో పాటు పేదల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన్న సంక్షేమ పథకాలలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో వారంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు బీఆర్ఎస్�
మతం పేరుతో యువతను రెచ్చగొట్టే వారిపట్ల అప్రమత్తంగా ఉంటూ హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.
మహిళా సాధికారతకు తోడ్పాటును అందించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నట్లు మేయర్ గద్వా ల విజయలక్ష్మి పేర్కొన్నారు. మహిళలు కాకుండా సీనియర్ సిటిజన్లు, వివిధ ప్రతిభావంతుల (దివ్యాంగుల)కు సహాయం అందించేందుక�
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి తన బానిస మనస్తత్వాన్ని బయటపెట్టుకొన్నారని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ఒక ప్రకటనలో ఆరోపించారు.