పారిశుధ్యం విషయంలో జీహెచ్ఎంసీ పనితీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి వద్దే చెత్త తొలగించడం లేదని, ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. �
HYDRAA | హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరుతో నిరుపేదల ఇండ్లను అమానవీయంగా కూల్చివేస్తున్న(HYDRAA demolitions) సంఘటనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) సంచలన ఆరోపణుల చేశారు. మూసీ పరీవాహకంలో(Musi river) కూల్చివేతలపై ఆయన కీ
హైడ్రా రంగంలోకి దిగింది. నగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నది. పలు చోట్ల ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కు స్థలాలను ఆక్రమించినట్లు గుర్తించి.. అక్రమనిర్మాణాలను కూల్చ�
హైదరాబాద్ విపత్తు ఉపశమనం, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ రంగనాథ్కు హైదరాబాద్పై ముఖ్యమంత్రి పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) రాసివ్వలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుంది.. అందుకే నాపై కేసు పెట్టాడంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) ఫైర్ అయ్యారు. ఆయనపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్త
‘తొమ్మిది నెలల కిందట ఉద్యోగాల పేరిట ఎంత డ్రామా చేసిండ్రు..కేసీఆర్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్టు తప్పుడు ప్రచారం చేసిండ్రు. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలని పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ స�
ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ఘన్పూర్), తెల్లం వెంకటరావు (భద్రాచలం) పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఈ నె�
నగరంలో నేటి నుంచి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు మొదలుకానున్నాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో.. బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఏ సంఖ్యను చూసుకొని బెదిరిస్తున్నాయో అదే సంఖ్యను పెంచుకొనేందుకు తాము ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్�
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదును ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్కు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. సదరు ఫిర్యా�