‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ సారథి సీఎం కేసీఆర్ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుంటే.. ప్రతిపక్ష నాయకుల కంటికి కనిపించకపోవడం వారి దివాళాకోరుతనానికి నిదర్శమన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్న పేదలకు పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే ఉద్దేశంతో జారీ చేసిన జీవో నంబర్ 58 , 59 కింద కటాఫ్ డేట్ పెంచుతూ ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో
బోధించు.. సమీకరించు.. పోరాడు అని ప్రబోధించిన అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
హైదరాబాద్లోని పంజాగుట్ట చౌరస్తాలో (Punjagutta circle) ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆవిష్కరించారు
అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ �
పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఏప్రిల్ 14న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా విగ్రహావిష్కరణ
హైదరాబాద్లోని పంజాగుట్ట (Panjagutta)చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ (Babasaheb Ambedkar) విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే నెల 14న విగ్రహాన్ని ఆవి�
పేద ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణ వైపు అన్ని రాష్ర్టాలు చూస్తున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యాహక్కు చట్టం కింద 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సిందేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చే�
బడుగు,బలహీన వర్గాలకు చెందిన పేదలకు అండగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.