జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు బీఆర్ఎస్�
మతం పేరుతో యువతను రెచ్చగొట్టే వారిపట్ల అప్రమత్తంగా ఉంటూ హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.
మహిళా సాధికారతకు తోడ్పాటును అందించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నట్లు మేయర్ గద్వా ల విజయలక్ష్మి పేర్కొన్నారు. మహిళలు కాకుండా సీనియర్ సిటిజన్లు, వివిధ ప్రతిభావంతుల (దివ్యాంగుల)కు సహాయం అందించేందుక�
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి తన బానిస మనస్తత్వాన్ని బయటపెట్టుకొన్నారని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ఒక ప్రకటనలో ఆరోపించారు.
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ సారథి సీఎం కేసీఆర్ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుంటే.. ప్రతిపక్ష నాయకుల కంటికి కనిపించకపోవడం వారి దివాళాకోరుతనానికి నిదర్శమన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్న పేదలకు పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే ఉద్దేశంతో జారీ చేసిన జీవో నంబర్ 58 , 59 కింద కటాఫ్ డేట్ పెంచుతూ ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో
బోధించు.. సమీకరించు.. పోరాడు అని ప్రబోధించిన అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
హైదరాబాద్లోని పంజాగుట్ట చౌరస్తాలో (Punjagutta circle) ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆవిష్కరించారు
అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ �