కట్టంగూర్లోని పెద్దవాగుపై వంతెన లేకపోవడంతో అంబేద్కర్నగర్, అంబటివాగు అవాస గ్రామాల ప్రజలతో పాటు వాహనదారులు కొన్నేండ్లుగా నానా అవస్థలు పడేవారు. అయితే హైస్కూల్, గ్రామపంచాయతీ సమీపంలో పెద్దవాగుపై రెండ�
సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవం నిర్వహించారు.
బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పట్టణంలోని 18వ వార్డు వడ్డెర కాలనీకి చెందిన 50కుటుంబాల వారు ఆదివారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఆయనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నిర్వహించిన నకిరేకల్, చిట్యాలలో నిర్వహించిన పట్�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉంటుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యు
సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణ
రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షాలు ఉండడం దౌర్బాగ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. మండలకేంద్రంలో రూ.8.5కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు సోమవ�
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పెరిందేవిగూడెం గ్రామ వార్డు సభ్యులు బొల్లెద్దు నర్సింహ, రేకల సైదులు, ఉబ్బని కృష్ణయ్య, కుర్ర శంకర్తో పాటు వివిధ ప
పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట-జైకేసారం గ్రామాల మధ్య రూ.4.15 కోట్లు, రామన్నపేట- లక్ష్మాపురం గ్రామాల మధ్య రూ.3.30 కోట్లతో చేపట్టిన పంచాయతీరాజ్ బీ�