శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. చిన్ని కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో చిన్నారులు అలరించారు. విద్యార్థులతో పలు స్కూళ్లలో వేడుకలను సంబురంగా నిర్వహించారు.
బీఆర్ఎస్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. నిత్యం ఆయా జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు పలు సంఘాల చెందిన వారు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.
‘నకిరేకల్ నియోజవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం. కాల్వలు, బ్రిడ్జిలు నిర్మించాం. కొత్త ఆస్పత్రుల భవనాలు నిర్
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
MLA Chirumurthy Lingaiah | తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వంలో వ్యవసాయ మార్కెట్లు బలోపేతం అయ్యాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Mla Chirumarthy Lingaiah) అన్నారు .
దివ్యాంగుల పింఛన్ను రూ.3016 నుంచి 4016కు, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల డైట్ చార్జీలను 26% మేరకు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దివ్యాంగులు, హాస్టల్ విద్యార్థులు ఆదివారం అన్ని �
పని చేయడానికి సహకరించని అంగవైకల్యం, సమాజంలో చిన్న చూపు, ఏది కావాలన్నా ఇతరులపై ఆధారపడడం.. ఇటువంటి అసహాయులైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తున్నది. మానవీయ దృక్పథంతో సీఎం కేసీఆర్ దివ్
మూసీ ఆయకట్టుకు మంగళవారం నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గేట్లు ఎత్తి నీటి విడుదలను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలం�
BRS | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు లో BRS లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం ఇనుపామ�
BRS | ఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చూసి పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గంలోని చిట్యాల మండ
MLA Chirumurthy Lingaiah | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు లో బీఆర్ఎస్ ( BRS ) లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Mla Chirumurthy Lingaiah) అన
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుకు పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100 కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో జరుగుతున్న అప�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు శుక్రవారం చిట్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహబూబాబాద్ పర్యటన అనంతరం చిట్యాల మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా ఎమ్మెల్యే చిరుమర�